Monday, November 10, 2008

వై ఎస్ వలలో మరో "తిమింగలం" .



సిని పరిశ్రమలో అగ్ర కథానాయకుడైన నాగార్జున ఇంతకు ముందు చిరంజీవి కి షేక్ హ్యాండ్ ఇచ్చి చిరంజీవి కి హ్యాండ్ ఇవ్వడానికి గల ని నిఅర్ధంకావడం లేదు . అంతా సూపర్ స్టార్ కృష్ణ ని వై ఎస్ తన వలలో ఎలా వేసుకున్నాడో అలాగే నాగార్జున ని తన పథకాల ప్రచారం కోసం తన వైపు తిప్పుకున్నాడని సమాచారం .

దీనిని బట్టి చూస్తె డబ్బు ముందు స్నేహం దాసోహం అయినట్టు గా ఉంది.





మొద్దు శీను " హత్య" వెనుక ఎవరి "హస్తం" ?
జూలకంటి శ్రీనివాసులు రెడ్డి అలయాస్ మొద్దు శీను తన బావ కళ్ళలో ఆనందం కోసం పరిటాల రవి ని కుక్క ని కాల్చినట్టు కాల్చి చంపాడు. అలాగే ఓం ప్రకాష్ కూడా ఎవరి కళ్ళలో ఆనందం కోసం మొద్దు శీను ని కుక్క ని కొట్టినట్టు బండ తో కొట్టి చంపేసాడు . ఒక వైపు టిడిపి దీని గురించి నానా హంగామా చేస్తూ ఉంది. కాని ఓం ప్రకాష్ భార్య టిడిపి కౌన్సిలర్ . కాబట్టి దీని వెనుక టిడిపి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ హత్య పథకం ప్రకారమే జరిగినట్టుగానే ఉంది. అదీ కాకుండా అనంతపూర్ వాళ్ళకి పౌరుషం ఎక్కువ కాబట్టి పరిటాల రవి అనుచరులు చేత నే చంపించేసారు అనే వాదన సీమ లో బలంగా ఉంది. ఈ వాదన కి బలాన్ని చేకూరుస్తూ పరిటాల అనుచరులు సీమ అంతటా పండగ చేసుకుంటున్నారు .
కాని మరో వైపు కాంగ్రెస్ యువ నాయకుడు జగన్ కాకినాడ పర్యటన కి వెళ్ళినాడు . జేసి హైదరాబాద్ నుండే చక్రం తిప్పాడు . వీళ్ళ మీద అనుమానం రాకుండా ముందే ప్లాన్ వేసుకున్నట్టు గా ఉంది . అసలు అనంతజైలు కి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది . దీని వెనుక హాం మంత్రి ని ఒత్తిడి చేసినట్టు గా ఉంది . జానా రెడ్డి జైలర్ మీద ఒత్తిడి చేసినట్టు గ ఉంది . అయిన ఒక సైకో గది లో ఉంచడం ఎందుకు .
దీని ని బట్టి చూస్తె జైల్లోనే హత్యలు చేయిస్తున్నారంటే మన రాజకీయ నాయకులు రాష్ట్రం లో శాంతి భద్రతలు ఎలా కాపాడుతున్నారో తెలుస్తున్నది .
పాపం మొద్దు శీను ని " సైకిలు " తోక్కిందో లేక " హస్తం " నరికిందో ఆ మొద్దు శీను కే తెలియాలి .

Sunday, October 26, 2008

వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చేస్తున్నది అభివృద్ధి కాదా ?

మీ అభిప్రాయలు తెలియచేయండి .